Exclusive

Publication

Byline

హ్యాపీ దీపావళి 2025 శుభాకాంక్షలు: ఆత్మీయులకు పంపడానికి అత్యుత్తమ 20 సందేశాలు

భారతదేశం, అక్టోబర్ 20 -- దీపావళి, దీపాల పండుగ సందర్భంగా హృదయపూర్వక సందేశాలను పంచుకోవడం అనేది మన బంధుమిత్రులకు మన ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం. ఈ శుభాకాంక్షలు కేవలం మాటలు కా... Read More


కొత్త సినిమాలు వచ్చినా తగ్గని కాంతార చాప్టర్ 1 జోష్.. కలెక్షన్లలో 47% భారీ జంప్.. వరల్డ్ వైడ్ 700 కోట్లు దాటిన వసూళ్లు

భారతదేశం, అక్టోబర్ 19 -- కాంతార చాప్టర్ 1 మూవీ కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార చా... Read More


ఇన్ఫోసిస్ Q2 ఫలితాల ప్రభావం: స్వల్పంగా పతనమైన షేర్ ధర

భారతదేశం, అక్టోబర్ 17 -- భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన సెప్టెంబర్ 2025 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ఉన్నప్పటికీ, కంపెనీ ఆర్థిక సంవత్సరం 2026 ఆదాయ వృద్ధి అంచనా... Read More


మిడ్‌వెస్ట్ ఐపీఓ (IPO) డే 3: జీఎంపీ, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ రివ్యూ - దరఖాస్తు చేయవచ్చా?

భారతదేశం, అక్టోబర్ 17 -- బ్లాక్ గ్రానైట్ తయారీ, ఎగుమతి రంగంలో ఉన్న మిడ్‌వెస్ట్ లిమిటెడ్ ఐపీఓ (IPO) అక్టోబర్ 15, 2025న ప్రారంభమైంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 17, 2025 వరకు మాత్రమే అందుబాటుల... Read More


YouTube down : యూట్యూబ్​ డౌన్​- సోషల్​ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్​..

భారతదేశం, అక్టోబర్ 16 -- అమెరికా సహా పలు ఇతర దేశాల్లో యూట్యూబ్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది యూజర్లకు ఈ ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​​ పనిచేయలేదు. యూట్యూబ్ సేవల్లో భారీ అంతరాయం ఏర... Read More


ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

Andhrapradesh, అక్టోబర్ 15 -- ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు రానున్నాయి. వీరిలో జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఉన్నారు. వీరు వేర్వురు కోర్టుల... Read More


భదాద్రి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు

Telangana, అక్టోబర్ 15 -- నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు పార్టీ సభ్యులు కాగా. ఇద్దరు మిలీషియా... Read More


ధన త్రయోదశి ముందు రోజే సూర్య-కుజుల కలయిక, ఈ రాశులకు గోల్డెన్ డేస్.. ఉద్యోగాలు, డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో

Hyderabad, అక్టోబర్ 15 -- ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. అక్టోబర్ 17న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుజుడు అదే రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య, కుజుల కలయిక... Read More


ఆయుధం విడిచిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల.. 60 మందితో లొంగుబాటు!

భారతదేశం, అక్టోబర్ 14 -- మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలి... Read More


బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్

భారతదేశం, అక్టోబర్ 14 -- హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని.. బాలయ్య బాబుకు మంత... Read More